48 టన్నుల డ్రగ్స్ స్మగ్లింగ్. వ్యక్తి అరెస్ట్
- August 02, 2023
యూఏఈ: 48 టన్నుల నార్కోటిక్స్ మరియు సైకోట్రోపిక్ పదార్థాలను కలిగి ఉన్నందుకు అబుధాబి పోలీసులు ఒక ఆసియా వ్యక్తిని అరెస్టు చేశారు. యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించినట్లు ప్రకటించింది. నిందితులు డ్రగ్స్ నిల్వ చేసేందుకు ప్రత్యేక గోదాం ఏర్పాటు చేయడం గమనార్హం. మళ్లీ అక్రమ రవాణా చేయాలనే ఉద్దేశంతో మత్తు పదార్థాలను దేశంలోకి తరలించి వాటిని దాచిపెట్టాడు. స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల మొత్తం 48 టన్నుల 693 కిలోలు ఉంటుందని అధికారులు తెలిపారు. డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్ధాలకు సంబంధించిన ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాల గురించి తెలిస్తే నివేదించాలని కూడా అథారిటీ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







