దుబాయ్ లో ఆస్పత్రిలో చేరిన భారతీయ నటుడు
- August 02, 2023
దుబాయ్: భారతీయ నటుడు రాకేశ్ బాపట్ హీట్స్ట్రోక్ కారణంగా దుబాయ్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు ఆయన తన అభిమానులతో ఇన్స్టాగ్రామ్లో వేదిక ద్వారా ముచ్చటించాడు. దుబాయ్లో షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో అతను హీట్ స్ట్రోక్ గురయ్యాడు. దీంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. రాకేష్ ఇటీవల హాస్పిటల్ బెడ్పై నుండి తన చేతిని వీడియో పోస్ట్ చేయడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. రాకేశ్ చివరిసారిగా మరాఠీ చిత్రం 'సర్సేనాపతి హంబీరావ్'లో కనిపించాడు. 'బిగ్ బాస్ 15', 'బిగ్ బాస్ OTT'లో అతను పాపులర్ నటుడిగా మారాడు. మహిళా నటి షమితా శెట్టితో విడిపోయిన కారణంగా ఈ నటుడు ఇటీవల వార్తల్లో నిలిచాడు. మరోవైపు యూఏఈలో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు 49°Cకు చేరుకున్నాయి.
తాజా వార్తలు
- త్వరలో 190 కొత్త అంబులెన్స్లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!