నేడు మోదీతో చంద్రబాబు భేటీ

- May 16, 2016 , by Maagulf
నేడు  మోదీతో చంద్రబాబు భేటీ

 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు మంగళవారం ఉదయం విజయవాడ నుంచి విమానంలో దిల్లీ బయలుదేరారు. చంద్రబాబు వెంట ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఉన్నతాధికారులు ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం 12గంటలకు ప్రధాని నరేంద్రమోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. కరవు, ఇతర అంశాలపై ప్రధానికి ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com