మే చివరికి రానున్న 'ఒక్క అమ్మాయి తప్ప
- May 17, 2016
సందీప్ కిషన్, నిత్యా మేనన్ జంటగా నటించిన చిత్రం 'ఒక్క అమ్మాయి తప్ప'. ఈ చిత్రాన్ని మే చివరి వారంలో విడుదల చేస్తున్నట్లు హీరో సందీప్ కిషన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. రాజసింహ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హిందీ నటుడు రవి కిషన్ విలన్ పాత్రను పోషించారు. బి. అంజిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా సెన్సార్ విశేషాలను తెలుపుతానని సందీప్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. రేవతి, అలి, అజయ్, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు
- ఖతార్ పై మిస్సైల్ అటాక్.. అడ్డుకున్న డిఫెన్స్ సిస్టమ్..!!
- బహ్రెయిన్ లో డ్రోన్ దాడి.. పలువురికి గాయాలు..!!
- ధరల పెంపు..449 సంస్థలకు Dh176,000 ఫైన్స్..!!
- డ్రోన్ను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న కోస్ట్ గార్డ్..!!
- ఇరాన్ ను హెచ్చరించిన సౌదీ అరేబియా..!!
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం
- సౌదీ అరేబియాలో క్షిపణి పడి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు









