అల్ దఖిలియాలో రోడ్డుప్రమాదం. ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు
- August 12, 2023
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఐదుగురిని రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) రక్షించి నిజ్వా ఆసుపత్రికి తరలించారు. కార్న్ అల్-ఆలం ప్రాంతంలో అర్ధరాత్రి తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని తరలించే ప్రక్రియను పోలీసు ఏవియేషన్ నిర్వహించింది. తీవ్రంగా గాయపడ్డ వారికి అత్యవసర చికిత్సను అందించేందుకు వారిని నిజ్వా ఆసుపత్రికి తరలించినట్టు ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









