కీలక రహదారి పై ప్రమాదం. ట్రాఫిక్ అలెర్ట్ జారీ
- August 26, 2023
యూఏఈ: దుబాయ్ లో కీలకమైన రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో వాహనదారులను దుబాయ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాహనదారులు జాగ్రత్తగా నడపాలని కోరారు. అధికార యంత్రాంగం ట్విటర్ ద్వారా నివాసితులకు తెలియజేసింది. ఉమ్ సుఖీమ్ వంతెన తర్వాత అల్ ఖైల్ స్ట్రీట్లో ప్రమాదం జరిగింది. ఈ వంతెనపై ప్రయాణ సాగించే వాహనాల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు అనుసరించి డ్రైవింగ్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









