కీలక రహదారి పై ప్రమాదం. ట్రాఫిక్ అలెర్ట్ జారీ
- August 26, 2023
యూఏఈ: దుబాయ్ లో కీలకమైన రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో వాహనదారులను దుబాయ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాహనదారులు జాగ్రత్తగా నడపాలని కోరారు. అధికార యంత్రాంగం ట్విటర్ ద్వారా నివాసితులకు తెలియజేసింది. ఉమ్ సుఖీమ్ వంతెన తర్వాత అల్ ఖైల్ స్ట్రీట్లో ప్రమాదం జరిగింది. ఈ వంతెనపై ప్రయాణ సాగించే వాహనాల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు అనుసరించి డ్రైవింగ్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!







