ఈజిప్టు విమానం సముద్రంలో కూలిపోయింది
- May 19, 2016
అదృశ్యమైన ఈజిప్టు విమానం సముద్రంలో కూలిపోయింది. ఈజిప్టు గగనతలంలో గ్రీకు ద్వీపం సమీపంలో విమానం కూలినట్టు గ్రీక్ విమానయాన శాఖ అధికారులు చెప్పారు. విమాన ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉందని ఈజిప్టు తెలిపారు. విమానంలో 59 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. వీరికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి ఈజిప్టులోని కైరో నగరానికి బయల్దేరిన ఈ విమానం గురువారం తెల్లవారుజామున అదృశ్యమైంది. తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో రాడార్ సంకేతాలు తెగిపోయినట్టు అధికారులు చెప్పారు. విమానం సముద్రంలో కూలిపోయి ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







