మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఎమిరేట్స్ విమానం దారి మళ్లింపు
- September 10, 2023
            దుబాయ్: దుబాయ్- గ్యాంగ్ జౌ ఎమిరేట్స్ విమానాన్ని శనివారం అత్యవసరంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. దుబాయ్ నుంచి గ్యాంగ్ జౌ వెళ్లాల్సిన ఈకే 362 ఎమిరేట్స్ విమానం మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఢిల్లీకి మళ్లించారు.
ఢిల్లీలో విమానాన్ని ల్యాండింగ్ చేశాక అనారోగ్యం పాలైన విమాన ప్రయాణికుడిని దించి ఆసుపత్రికి తరలించారు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా గ్వాంగ్జౌ వెళ్లే ఎమిరేట్స్ విమానాన్ని శుక్రవారం ఢిల్లీకి మళ్లించినట్లు ఎయిర్లైన్స్ తెలిపింది.
వైద్య సహాయం అవసరమైన ప్రయాణికుడిని స్థానిక వైద్య సిబ్బంది పరీక్షించి, అవసరమైన చికిత్సను అందించారు. అనంతరం ఢిల్లీ నుంచి ఎమిరేట్స్ విమానం బయలుదేరి గ్వాంగ్జౌకు ప్రయాణాన్ని కొనసాగించిందని ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 - బహ్రెయిన్ లో 52 నకిలీ సంస్థలు.. 138 వర్క్ పర్మిట్లు..!!
 - లండన్లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 







