జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ పోషకాహార వారోత్సవాలు
- September 12, 2023
హైదరాబాద్: ఆరోగ్యవంతమైన తరాన్ని నిర్మించడానికి అవగాహన మొదటి మెట్టు. జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ (జి.ఎం.ఆర్.వి.ఎఫ్) ఆధ్వర్యంలో జాతీయ పోషకాహార వారోత్సవాలను నిర్వహించి బాలబాలికలకు, మహిళలకు పౌష్టికాహారంపై అవగాహన కలిగించింది. డాక్టర్ రెడ్డీస్ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న 150 మందికి స్థానికంగా లభించే ఆహారాలు మరియు అనుబంధ పోషకాహారం తినడం యొక్క ప్రాముఖ్యతను తెలీయజెశారు. ఆరోగ్యకరమైన భారతదేశం యొక్క దార్శనికతను నెరవేర్చే ప్రయత్నంలో, జిఎంఆర్విఎఫ్ తన 3 పోషకాహార కేంద్రాలతో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టుపక్కల గ్రామాలలో పోషకాహార అంతరాలను భర్తీ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంది.

తాజా వార్తలు
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!









