340 మంది అవినీతి అనుమానితులను విచారించిన నజాహా
- September 17, 2023
రియాద్: సౌదీ అరేబియా అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) సఫర్ 1445 AH నెలలో 3,452 తనిఖీలను నిర్వహించింది. ఈ క్రమంలో 340 మంది అవినీతి అనుమానితులను విచారించినట్లు తెలిపింది. విచారించిన వారిలో నిందితుల్లో ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, అంతర్గత, రక్షణ, న్యాయ, ఆరోగ్యం, విద్య, మునిసిపల్, గ్రామీణ వ్యవహారాలు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, అలాగే జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) నుండి ఉద్యోగులు ఉన్నారని నజాహా వెల్లడించింది. సుమారు 134 మంది పౌరులు, నివాసితులను అరెస్ట్ చేసినట్లు తెలిపింది. పరిపాలనా అవినీతికి సంబంధించిన ఏదైనా అనుమానాస్పద చర్యను టోల్-ఫ్రీ నంబర్: 980, ఇమెయిల్: [email protected], ఫ్యాక్స్: 114420057 ద్వారా నివేదించాలని నజాహా కోరింది.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







