340 మంది అవినీతి అనుమానితులను విచారించిన నజాహా
- September 17, 2023
రియాద్: సౌదీ అరేబియా అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) సఫర్ 1445 AH నెలలో 3,452 తనిఖీలను నిర్వహించింది. ఈ క్రమంలో 340 మంది అవినీతి అనుమానితులను విచారించినట్లు తెలిపింది. విచారించిన వారిలో నిందితుల్లో ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, అంతర్గత, రక్షణ, న్యాయ, ఆరోగ్యం, విద్య, మునిసిపల్, గ్రామీణ వ్యవహారాలు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, అలాగే జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) నుండి ఉద్యోగులు ఉన్నారని నజాహా వెల్లడించింది. సుమారు 134 మంది పౌరులు, నివాసితులను అరెస్ట్ చేసినట్లు తెలిపింది. పరిపాలనా అవినీతికి సంబంధించిన ఏదైనా అనుమానాస్పద చర్యను టోల్-ఫ్రీ నంబర్: 980, ఇమెయిల్: [email protected], ఫ్యాక్స్: 114420057 ద్వారా నివేదించాలని నజాహా కోరింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం







