షేక్ మహ్మద్ ను కలుసుకున్న ‘వైరల్’ అబ్బాయి
- September 17, 2023
యూఏఈ: ఇటీవల దుబాయ్, బుర్జ్ ఖలీఫాపై ఆసక్తిగా మాట్లాడిన కువైట్కు చెందిన బదర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. బదర్ కువైట్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ కోసం వైరల్ కావడంతో అది దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కంటపడింది.దీంతో తన తన ఇన్స్టాగ్రామ్ కథనంలో వీడియోను షేర్ చేయడంతోపాటు వారిని దుబాయ్ కి ఆహ్వానించారు.తాజాగా దుబాయ్ వచ్చిన బదర్ ఫ్యామిలీ.. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ను కలుసుకున్నారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం