యూఏఈ జాబ్ లాస్ ఇన్సూరెన్స్ లో చేరిన 5.73 మిలియన్ల ఉద్యోగులు
- September 27, 2023
యూఏఈ: 5.73 మిలియన్లకు పైగా ఉద్యోగులు యూఏఈ జాబ్ లాస్ ఇన్సూరెన్స్ లో సభ్యత్వాన్ని పొందారు. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరేటైజేషన్ (MoHRE) ప్రకారం 5.6 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ప్రైవేట్ సెక్టార్ నుండి, మిగిలిన వారు ఫెడరల్ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్నారు. స్కీమ్కు సబ్స్క్రయిబ్ చేసుకోవడానికి గడువు అక్టోబర్ 1 అని, లేని పక్షంలో Dh400 జరిమానా వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ నివాసితులకు గుర్తు చేసింది. జరిమానాల నివారణకు, మంత్రిత్వ శాఖ అందించే ప్రయోజనాల నుండి ప్రయోజనం పొందేందుకు అర్హత కలిగిన ఉద్యోగులను ఇన్సూరెన్స్ పథకంలో వెంటనే నమోదు చేసుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి