యూఏఈ జాబ్ లాస్ ఇన్సూరెన్స్ లో చేరిన 5.73 మిలియన్ల ఉద్యోగులు

- September 27, 2023 , by Maagulf
యూఏఈ జాబ్ లాస్ ఇన్సూరెన్స్ లో చేరిన 5.73 మిలియన్ల ఉద్యోగులు

యూఏఈ: 5.73 మిలియన్లకు పైగా ఉద్యోగులు యూఏఈ జాబ్ లాస్ ఇన్సూరెన్స్ లో సభ్యత్వాన్ని పొందారు. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరేటైజేషన్ (MoHRE) ప్రకారం 5.6 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ప్రైవేట్ సెక్టార్ నుండి, మిగిలిన వారు ఫెడరల్ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్నారు. స్కీమ్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోవడానికి గడువు అక్టోబర్ 1 అని, లేని పక్షంలో Dh400 జరిమానా వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ నివాసితులకు గుర్తు చేసింది.  జరిమానాల నివారణకు, మంత్రిత్వ శాఖ అందించే ప్రయోజనాల నుండి ప్రయోజనం పొందేందుకు అర్హత కలిగిన ఉద్యోగులను ఇన్సూరెన్స్ పథకంలో వెంటనే నమోదు చేసుకోవాలని కోరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com