యూఏఈ జాబ్ లాస్ ఇన్సూరెన్స్ లో చేరిన 5.73 మిలియన్ల ఉద్యోగులు
- September 27, 2023
యూఏఈ: 5.73 మిలియన్లకు పైగా ఉద్యోగులు యూఏఈ జాబ్ లాస్ ఇన్సూరెన్స్ లో సభ్యత్వాన్ని పొందారు. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరేటైజేషన్ (MoHRE) ప్రకారం 5.6 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ప్రైవేట్ సెక్టార్ నుండి, మిగిలిన వారు ఫెడరల్ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్నారు. స్కీమ్కు సబ్స్క్రయిబ్ చేసుకోవడానికి గడువు అక్టోబర్ 1 అని, లేని పక్షంలో Dh400 జరిమానా వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ నివాసితులకు గుర్తు చేసింది. జరిమానాల నివారణకు, మంత్రిత్వ శాఖ అందించే ప్రయోజనాల నుండి ప్రయోజనం పొందేందుకు అర్హత కలిగిన ఉద్యోగులను ఇన్సూరెన్స్ పథకంలో వెంటనే నమోదు చేసుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









