యూఏఈ జాబ్ లాస్ ఇన్సూరెన్స్ లో చేరిన 5.73 మిలియన్ల ఉద్యోగులు
- September 27, 2023
యూఏఈ: 5.73 మిలియన్లకు పైగా ఉద్యోగులు యూఏఈ జాబ్ లాస్ ఇన్సూరెన్స్ లో సభ్యత్వాన్ని పొందారు. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరేటైజేషన్ (MoHRE) ప్రకారం 5.6 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ప్రైవేట్ సెక్టార్ నుండి, మిగిలిన వారు ఫెడరల్ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్నారు. స్కీమ్కు సబ్స్క్రయిబ్ చేసుకోవడానికి గడువు అక్టోబర్ 1 అని, లేని పక్షంలో Dh400 జరిమానా వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ నివాసితులకు గుర్తు చేసింది. జరిమానాల నివారణకు, మంత్రిత్వ శాఖ అందించే ప్రయోజనాల నుండి ప్రయోజనం పొందేందుకు అర్హత కలిగిన ఉద్యోగులను ఇన్సూరెన్స్ పథకంలో వెంటనే నమోదు చేసుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







