ప్రధాని మోదీని కలిసిన టిమ్కుక్
- May 21, 2016
భారత పర్యటనలో ఉన్న యాపిల్ అధినేత టిమ్కుక్ శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. దిల్లీలోని 7 రేస్కోర్స్ రోడ్లో గల ప్రధాని అధికారిక నివాసంలో టిమ్.. మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 'నరేంద్రమోదీ మొబైల్ యాప్' అప్డేటెడ్ వెర్షన్ను టిమ్ ప్రారంభించారు.
భేటీ అనంతరం ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ, టిమ్కుక్ ఒకరికొకరు కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. టిమ్ చేతుల మీదుగా మొబైల్ యాప్ను ఆవిష్కరించినందుకు సంతోషంగా ఉందని.. టిమ్కు ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు టిమ్కుక్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. భారత్కు మరోసారి రావాలనుందంటూ టిమ్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









