800 మంది ప్రవాసుల సేవలు రద్దు
- October 03, 2023
కువైట్: కువైటీల ఉద్యోగాల కోసం అంతర్గత మంత్రిత్వ శాఖ 800 మందికి పైగా ప్రవాసుల సేవలను రద్దు చేసింది. నివేదిక ప్రకారం.. తొలగించబడిన ప్రవాసులలో ఎక్కువ మంది అరబ్ జాతీయులు ఉన్నారు. వారందరు పరిపాలనా రంగంలో పనిచేస్తున్నారు.వారిలో కొందరు న్యాయ సలహాదారుల స్థానాల్లో ఉన్నారు. తొలగించబడిన 800 మంది కార్మికులు మొదటి బ్యాచ్కు అని, రాబోయే నెలల్లో మరో బ్యాచ్ సేవలను కూడా రద్దు చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వంటి సున్నితమైన రంగాలలో ప్రవాస కార్మికులను భర్తీ చేయడమే లక్ష్యం అని నివేదికలు సూచించాయి.
తాజా వార్తలు
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!
- భారత విమాన ఛార్జీలు పెరగవచ్చు..!!
- ధోఫార్ తీరంలో 'తక్రిజ్' ప్రాముఖ్యతను వెల్లడించిన సర్వే..!!
- Dh25 మిలియన్ల భారీ బహుమతిని గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- హమద్ ఎయిర్పోర్ట్ కు మరిన్ని ఫ్లైట్స్ షెడ్యూల్..!!
- మానిటరింగ్ ఆరోపణలను ఖండించిన కువైట్..!!
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం









