ఇరాన్ పర్యటనలో ఉన్న నరేంద్రమోదీ
- May 23, 2016
ఇరాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌసనీతో సమావేశమయ్యారు. టెహ్రాన్ చేరుకున్న మోదీకి.. రౌసనీ అధికారికంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఛాబహార్ ఓడరేవు అభివృద్ధి ఒప్పందంపై ప్రధాని మోదీ సంతకం చేసే అవకాశం ఉంది.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం ఇరాన్ చేరుకున్నారు. మొదట గంగా సింగ్ సాభా గురుద్వారాను సందర్శించి.. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 15 ఏళ్లలో భారత ప్రధాని ఇరాన్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!
- 9 డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేశాము: సౌదీ
- ఎతిహాద్ రైల్ సాహసోపేత చర్య
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు









