ఫ్లాట్ ఫాం పైకి దూసుకొచ్చిన బస్సు.. ముగ్గురి మృతి

- November 06, 2023 , by Maagulf
ఫ్లాట్ ఫాం పైకి దూసుకొచ్చిన బస్సు.. ముగ్గురి మృతి

అమరావతి: విజయవాడ ప్రమాదంపై సీఎం జగన్‌ స్పందిచారు. విజయవాడ బస్సు ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగ్రాతులకు మెరుగైన వైద్యం అందించాలని… ఘటన పై విచారణకు ఆదేశించారు. కాగా విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. బ్రేక్ ఫెయిల్ అయ్యి ప్లాట్‌ఫారమ్ మీదకు దూసుకెళ్లింది ఆర్టీసీ బస్సు. ఈ ప్రమాదంలో ఔట్ సోర్సింగ్ కండక్టర్, ఒక మహిళా ప్రయాణికురాలు మృతి చెందారు. అటు పలువురికి గాయాలు అయ్యాయి. అయితే.. ఈ సంఘటనపై ఏపీ ఆర్టీసీ స్పందించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com