తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- September 14, 2025
మనామా: బహ్రెయిన్ లోని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ (SMC) సహకారంతో మనామాలోని అల్ హద్రామి అవెన్యూలోని శ్రీనాథ్జీ శ్రీ కృష్ణ ఆలయం (T.H.M.C. ఆడిటోరియం)లో తట్టై హిందూ కమ్యూనిటీ ద్వారా రక్తదాన శిబిరం నిర్వహించింది.
ఈ కార్యక్రమాన్ని 30 సంవత్సరాలుగా, సంవత్సరానికి నాలుగు సార్లు నిర్వహిస్తున్నారు. ఈ కమ్యూనిటీలోని దాదాపు 150 మంది సంవత్సరానికి నాలుగు సార్లు రక్తదానం చేస్తారు. వివిధ దేశాలకు చెందిన 152 మందికి పైగా సభ్యులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారని, ఈ కార్యక్రమం విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!









