తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- September 14, 2025
మనామా: బహ్రెయిన్ లోని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ (SMC) సహకారంతో మనామాలోని అల్ హద్రామి అవెన్యూలోని శ్రీనాథ్జీ శ్రీ కృష్ణ ఆలయం (T.H.M.C. ఆడిటోరియం)లో తట్టై హిందూ కమ్యూనిటీ ద్వారా రక్తదాన శిబిరం నిర్వహించింది.
ఈ కార్యక్రమాన్ని 30 సంవత్సరాలుగా, సంవత్సరానికి నాలుగు సార్లు నిర్వహిస్తున్నారు. ఈ కమ్యూనిటీలోని దాదాపు 150 మంది సంవత్సరానికి నాలుగు సార్లు రక్తదానం చేస్తారు. వివిధ దేశాలకు చెందిన 152 మందికి పైగా సభ్యులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారని, ఈ కార్యక్రమం విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!









