తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- September 14, 2025
మనామా: బహ్రెయిన్ లోని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ (SMC) సహకారంతో మనామాలోని అల్ హద్రామి అవెన్యూలోని శ్రీనాథ్జీ శ్రీ కృష్ణ ఆలయం (T.H.M.C. ఆడిటోరియం)లో తట్టై హిందూ కమ్యూనిటీ ద్వారా రక్తదాన శిబిరం నిర్వహించింది.
ఈ కార్యక్రమాన్ని 30 సంవత్సరాలుగా, సంవత్సరానికి నాలుగు సార్లు నిర్వహిస్తున్నారు. ఈ కమ్యూనిటీలోని దాదాపు 150 మంది సంవత్సరానికి నాలుగు సార్లు రక్తదానం చేస్తారు. వివిధ దేశాలకు చెందిన 152 మందికి పైగా సభ్యులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారని, ఈ కార్యక్రమం విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







