న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- September 14, 2025
మస్కట్: పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారం కోసం టూ స్టేట్స్ పరిష్కారం అమలుపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 'న్యూయార్క్ డిక్లరేషన్'ను ఆమోదించడాన్ని ఒమన్ సుల్తానేట్ స్వాగతించింది. న్యాయమైన మరియు శాశ్వత శాంతిని సాధించడానికి ఇది దోహదం చేస్తుందని, దాని అమలుకు మద్దతు ఇవ్వాలని ఒమన్ భద్రతా మండలిని కోరిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
న్యూయార్క్ డిక్లరేషన్ను సమర్థిస్తూ UNGA ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది.UNGA ఈ తీర్మానానికి అనుకూలంగా 142, వ్యతిరేకంగా 10 ఓట్లు వచ్చాయి. జూలై చివరలో ఐక్యరాజ్యసమితిలో ఈ ముసాయిదా తీర్మానాన్ని ఫ్రాన్స్, సౌదీ అరేబియా ప్రవేశపెట్టాయి.
తాజా వార్తలు
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు







