న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- September 14, 2025
మస్కట్: పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారం కోసం టూ స్టేట్స్ పరిష్కారం అమలుపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 'న్యూయార్క్ డిక్లరేషన్'ను ఆమోదించడాన్ని ఒమన్ సుల్తానేట్ స్వాగతించింది. న్యాయమైన మరియు శాశ్వత శాంతిని సాధించడానికి ఇది దోహదం చేస్తుందని, దాని అమలుకు మద్దతు ఇవ్వాలని ఒమన్ భద్రతా మండలిని కోరిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
న్యూయార్క్ డిక్లరేషన్ను సమర్థిస్తూ UNGA ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది.UNGA ఈ తీర్మానానికి అనుకూలంగా 142, వ్యతిరేకంగా 10 ఓట్లు వచ్చాయి. జూలై చివరలో ఐక్యరాజ్యసమితిలో ఈ ముసాయిదా తీర్మానాన్ని ఫ్రాన్స్, సౌదీ అరేబియా ప్రవేశపెట్టాయి.
తాజా వార్తలు
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం
- రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం
- వాట్సప్ లో ఆయుష్మాన్ కార్డు పొందండిలా!
- కొత్తగా 3 ఎయిర్పోర్టులు.. నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వం!
- విశాఖపట్నం విమానాశ్రయంలో సివిల్ విమానాల రాకపోకలు బంద్
- వాట్సాప్లో ఏఐ స్కామ్ అలర్ట్ ఫీచర్..
- ఏపీలో రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్
- వన్డే ప్రపంచకప్ పై ఐసీసీ సంచలన నిర్ణయం!
- 30 ఏళ్లలోనే మెనోపాజ్కు సిద్ధం కావాలి..వైద్యుల సూచన..!!
- నీటిని వృథా చేసే శానిటరీ వస్తువుల వినియోగంపై SR10,000 జరిమానా..!!







