ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- September 14, 2025
దోహా: అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ చార్లెస్ బ్రాడ్ఫోర్డ్ కూపర్ ఖతార్ లో పర్యటిస్తున్నారు. ఖతార్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్ థాని ఆయనను స్వాగతించారు.ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను గుర్తుచేసుకున్నారు. వాటిని బలోపేతం చేసే మార్గాలను సమీక్షించారు. ముఖ్యంగా సైనిక మరియు రక్షణ సహకార రంగాలలో ఆసక్తి ఉన్న అనేక అంశాలపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!







