ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- September 14, 2025
దోహా: అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ చార్లెస్ బ్రాడ్ఫోర్డ్ కూపర్ ఖతార్ లో పర్యటిస్తున్నారు. ఖతార్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్ థాని ఆయనను స్వాగతించారు.ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను గుర్తుచేసుకున్నారు. వాటిని బలోపేతం చేసే మార్గాలను సమీక్షించారు. ముఖ్యంగా సైనిక మరియు రక్షణ సహకార రంగాలలో ఆసక్తి ఉన్న అనేక అంశాలపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చ
- దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!







