ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- September 14, 2025
దోహా: అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ చార్లెస్ బ్రాడ్ఫోర్డ్ కూపర్ ఖతార్ లో పర్యటిస్తున్నారు. ఖతార్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్ థాని ఆయనను స్వాగతించారు.ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను గుర్తుచేసుకున్నారు. వాటిని బలోపేతం చేసే మార్గాలను సమీక్షించారు. ముఖ్యంగా సైనిక మరియు రక్షణ సహకార రంగాలలో ఆసక్తి ఉన్న అనేక అంశాలపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..









