నిరుద్యోగ బీమా పొందనందుకు జీతాల నుండి Dh400 కట్
- November 16, 2023
యూఏఈ: అక్టోబర్ 1 గడువులోపు నిరుద్యోగ బీమా పథకానికి సబ్స్క్రయిబ్ చేయడంలో విఫలమైన ఉద్యోగులు 400 దిర్హామ్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. స్కీమ్కు సబ్స్క్రయిబ్ చేసి, మూడు నెలలకు పైగా ప్రీమియంలు చెల్లించడంలో విఫలమైన వారు 200 దిర్హామ్ల జరిమానాను ఎదుర్కొంటారు. జరిమానాలు చెల్లించకపోతే, ఉద్యోగులకు కొత్త వర్క్ పర్మిట్లు మంజూరు చేయబడవు. ఈమేరకు మానవ వనరులు మరియు ఎమిరటైజేషన్ (మోహ్రే) మంత్రిత్వ శాఖ బుధవారం హెచ్చరించింది. జరిమానాలు వారి జీతాలు లేదా ఎండ్-ఆఫ్-సర్వీస్ గ్రాట్యుటీ నుండి కూడా తీసివేయబడతాయని పేర్కొంది. నవంబర్ 15 నాటికి 6.6 మిలియన్లకు పైగా ప్రజలు తప్పనిసరి పథకానికి సభ్యత్వం పొందారని మోహ్రే తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







