జాతీయ దినోత్సవ సెలవులు: మ్యూజియంకు పోటెత్తిన సందర్శకులు
- November 24, 2023
మస్కట్: జాతీయ దినోత్సవ సెలవుల నేపథ్యంలో నవంబర్ 22 (బుధవారం) నాడు 11,800 మంది వ్యక్తులు ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియం(OAAM)ని సందర్శించారు. "జాతీయ దినోత్సవ సెలవుల మొదటి రోజున ఒమన్ అక్రాస్ ఏజ్ మ్యూజియం పెద్ద సంఖ్యలో సందర్శకులు వచ్చారు. సందర్శకుల సంఖ్య 11,800 వేలకు మించిపోయింది. జాతీయ దినోత్సవ సెలవు దినాలలో(నవంబర్ 22 – 23) ఉదయం 9 నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంటుందని మ్యూజియం ప్రకటించింది.
తాజా వార్తలు
- మైనర్ బాలికపై లైంగిక దాడి .. భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్







