ఖతార్లో ఆరుగురు దొంగలు అరెస్ట్.. QR1.5 మిలియన్ల సొత్తు స్వాధీనం
- November 25, 2023
దోహా: నివాస ప్రాంతాల్లో వరుసగా దొంగతనాలకు పాల్పడిన ఆఫ్రికన్ సంతతికి చెందిన ఆరుగురు వ్యక్తులను ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI)లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం అరెస్టు చేసింది. వారివద్ద నుంచి QR300,000 విలువైన బంగారు ఆభరణాలతో పాటు వారి వద్ద QR1,288,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు చోరీలకు ఉపయోగించిన ఉపకరణాలను కూడా సీఐడీ స్వాధీనం చేసుకుంది. విచారణలో నిందితులు తమ నేరాలను అంగీకరించారు. నిందితులపై చట్టపరమైన చర్యల కోసం ప్రాసిక్యూషన్ కార్యాలయానికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..