ఖతార్లో ఆరుగురు దొంగలు అరెస్ట్.. QR1.5 మిలియన్ల సొత్తు స్వాధీనం
- November 25, 2023
దోహా: నివాస ప్రాంతాల్లో వరుసగా దొంగతనాలకు పాల్పడిన ఆఫ్రికన్ సంతతికి చెందిన ఆరుగురు వ్యక్తులను ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI)లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం అరెస్టు చేసింది. వారివద్ద నుంచి QR300,000 విలువైన బంగారు ఆభరణాలతో పాటు వారి వద్ద QR1,288,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు చోరీలకు ఉపయోగించిన ఉపకరణాలను కూడా సీఐడీ స్వాధీనం చేసుకుంది. విచారణలో నిందితులు తమ నేరాలను అంగీకరించారు. నిందితులపై చట్టపరమైన చర్యల కోసం ప్రాసిక్యూషన్ కార్యాలయానికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







