ఖతార్లో ఆరుగురు దొంగలు అరెస్ట్.. QR1.5 మిలియన్ల సొత్తు స్వాధీనం
- November 25, 2023
దోహా: నివాస ప్రాంతాల్లో వరుసగా దొంగతనాలకు పాల్పడిన ఆఫ్రికన్ సంతతికి చెందిన ఆరుగురు వ్యక్తులను ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI)లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం అరెస్టు చేసింది. వారివద్ద నుంచి QR300,000 విలువైన బంగారు ఆభరణాలతో పాటు వారి వద్ద QR1,288,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు చోరీలకు ఉపయోగించిన ఉపకరణాలను కూడా సీఐడీ స్వాధీనం చేసుకుంది. విచారణలో నిందితులు తమ నేరాలను అంగీకరించారు. నిందితులపై చట్టపరమైన చర్యల కోసం ప్రాసిక్యూషన్ కార్యాలయానికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









