ఖతార్లో ఆరుగురు దొంగలు అరెస్ట్.. QR1.5 మిలియన్ల సొత్తు స్వాధీనం
- November 25, 2023
దోహా: నివాస ప్రాంతాల్లో వరుసగా దొంగతనాలకు పాల్పడిన ఆఫ్రికన్ సంతతికి చెందిన ఆరుగురు వ్యక్తులను ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI)లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం అరెస్టు చేసింది. వారివద్ద నుంచి QR300,000 విలువైన బంగారు ఆభరణాలతో పాటు వారి వద్ద QR1,288,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు చోరీలకు ఉపయోగించిన ఉపకరణాలను కూడా సీఐడీ స్వాధీనం చేసుకుంది. విచారణలో నిందితులు తమ నేరాలను అంగీకరించారు. నిందితులపై చట్టపరమైన చర్యల కోసం ప్రాసిక్యూషన్ కార్యాలయానికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై







