యూఏఈ జాతీయ దినోత్సవం: 300% పెరిగిన విమాన ఛార్జీలు
- November 26, 2023
యూఏఈ: యూఏఈ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రముఖ లాంగ్ వీకెండ్ గమ్యస్థానాలకు విమాన ఛార్జీలు దాదాపు 300 శాతం పెరిగాయి. వివిధ ట్రావెల్ వెబ్సైట్లలో సెర్చ్ ప్రకారం, యూఏఈ నుండి అర్మేనియా మరియు జార్జియాకు వన్-వే టికెట్ సెలవు దినాలలో Dh529 నుండి ప్రారంభమవుతున్నాయి. ఈ గమ్యస్థానాలకు సాధారణ విమాన ఛార్జీలు కేవలం Dh120 నుండి Dh160 మాత్రమే. అదే విధంగా భారతదేశానికి వెళ్లే వారు ముంబైకి Dh745 మరియు బెంగళూరుకు Dh1,200 పెరిగాయి. ఈ మార్గాల్లో సాధారణ సమయాల్లో సగటు ధరలు వరుసగా Dh391 మరియు Dh504 నుండి ప్రారంభం అవుతాయి.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!