ప్రమాణ స్వీకరణ కార్యక్రమ ఏర్పాట్లపై డీజీపీ తో రేవంత్ సమీక్ష
- December 03, 2023
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో స్వీకరణ కార్యక్రమ ఏర్పాట్లపై డీజీపీ తో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. ప్రమాణస్వీకారానికి బందోబస్తుపై డీజీపీ సమీక్ష నిర్వహించారు. రేపటి నుంచి 9వ తేదీ వరకు అన్ని ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహించనున్నారు. డిసెంబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీ అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా గెలిచిన ఎమ్మెల్యేలకు భద్రతా కల్పించాలని చెప్పారు. 2ప్లస్ 2 గన్ మెన్లను కేటాయించాలని ఆదేశించారు.

తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







