ప్రమాణ స్వీకరణ కార్యక్రమ ఏర్పాట్లపై డీజీపీ తో రేవంత్ సమీక్ష
- December 03, 2023
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో స్వీకరణ కార్యక్రమ ఏర్పాట్లపై డీజీపీ తో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. ప్రమాణస్వీకారానికి బందోబస్తుపై డీజీపీ సమీక్ష నిర్వహించారు. రేపటి నుంచి 9వ తేదీ వరకు అన్ని ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహించనున్నారు. డిసెంబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీ అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా గెలిచిన ఎమ్మెల్యేలకు భద్రతా కల్పించాలని చెప్పారు. 2ప్లస్ 2 గన్ మెన్లను కేటాయించాలని ఆదేశించారు.

తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









