ఒమన్ లో OMR4.6bn విలువైన ఆరు ప్రాజెక్టులు ప్రారంభం
- December 04, 2023
మస్కట్: ఒమన్ 53వ జాతీయ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతీయ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు జాతీయ వేడుకల కోసం సెక్రటేరియట్ జనరల్ షెడ్యూల్ సిద్ధం చేసింది. జాతీయ దినోత్సవ వేడుకల కార్యక్రమం సందర్భంగా ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (OIA) ఇటీవల ఆరు ప్రాజెక్టులను ప్రారంభించినట్లు ప్రకటించింది. దుక్మ్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రాజెక్ట్, దుక్మ్ ఇంటిగ్రేటెడ్ పవర్ అండ్ వాటర్ స్టేషన్, రాస్ మర్కజ్ క్రూడ్ ఆయిల్ పార్క్, ఖువైమాహ్ ష్రిమ్ప్ ఫామ్, ఒక విద్యుత్ ప్రసార ప్రాజెక్ట్ మరియు JW మారియట్ హోటల్ మస్కట్. ఈ ప్రాజెక్టులు ఆర్థిక వైవిధ్యాన్ని పెంపొందించడానికి, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి దోహదం చేస్తాయని పేర్కొంది. ప్రారంభించబోయే ప్రాజెక్టుల మొత్తం వ్యయం OMR4.65 బిలియన్లు అని ప్రకటించింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!