కువైట్లో ఆభరణాల ప్రదర్శన..పాల్గొన్న భారతీయ కంపెనీలు
- December 14, 2023
కువైట్: 20వ అంతర్జాతీయ గోల్డ్ & జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఇక్కడ డిసెంబర్ 13న కువైట్ ఇంటర్నేషనల్ ఫెయిర్గ్రౌండ్ హాల్ నంబర్ 4లో ప్రారంభమైంది. ఈ నెల 18 వరకు జరిగే ఎగ్జిబిషన్లో 200 కుపైగా స్థానిక, అంతర్జాతీయ విక్రయదారులు పాల్గొంటున్నాయి. భారతదేశం నుండి దాదాపు 30 సంస్థలు బంగారం, వజ్రాలు మరియు విలువైన రాళ్లతో కూడిన పెద్ద సేకరణతో ప్రదర్శనలో పాల్గొంటున్నారు. కువైట్లోని భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా భారతీయ స్టాల్స్ను సందర్శించి ఎగ్జిబిటర్లతో సంభాషించారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ను భుజపట్టిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ
- మస్కట్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...
- కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..
- అమెజాన్ లో 850 మందికి జాబ్స్!
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు







