వాడి అల్ మావిల్ లో బయటపడ్డ 4,500 సంవత్సరాల నాటి వస్తువులు
- December 28, 2023
వాడి అల్ మావిల్: సౌత్ అల్ బతినా గవర్నరేట్లోని వాడి అల్ మావిల్ విలాయత్లో హెరిటేజ్ , టూరిజం మంత్రిత్వ శాఖ నిర్వహించిన పురావస్తు సర్వే, పరిశోధనలో 4,500 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నాటి అనేక పురావస్తు వస్తువులలు బయటపడ్డాయి. ఇటాలియన్ మిషన్ సహకారంతో సపియెంజా విశ్వవిద్యాలయం చేపట్టిన పరిశోధనల్లో ఇనుప యుగం నాటి కుండలు, తెల్లని పూసలు, రాతి పూసలు వెలుగుచూశాయి. దక్షిణ అల్ బతినా గవర్నరేట్లోని హెరిటేజ్ మరియు టూరిజం శాఖ డైరెక్టర్ డాక్టర్ అల్ ముతాసిమ్ నాసర్ అల్ హిలాలీ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో యుగాలుగా మానవ నివాసాలు ఎక్కువగా ఉన్నాయని రుజువు అయిందన్నారు. పురావస్తు ప్రదేశాలలో శాస్త్రీయ సర్వే, త్రవ్వకాల క్రమబద్ధమైన కార్యక్రమాన్ని అమలు చేసిన తర్వాత పురాతన వస్తువులను ఎక్కువగా గుర్తిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ.. యూఏఈ ట్రావెల్ ఏజెన్సీలకు భారీగా పెరిగిన విచారణలు..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం









