న్యూఇయర్ వేడుకల నుంచి వస్తుండగా.. కారు ఢీకొని ఐదుగురు మృతి
- January 03, 2024
యూఏఈ: నూతన సంవత్సర వేడుకలు ముగించుకుని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యూఏఈలోని ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. అజ్మాన్లో జరిగిన ప్రమాదంలో ఎమిరాటీ దంపతులు, వారి ఇద్దరు కుమార్తెలు మరియు మేనకోడలు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు బాలికలకు గాయాలైనట్లు చెప్పారు. జనవరి 1( సోమవారం) తెల్లవారుజామున అజ్మాన్లోని మాస్ఫుట్ ప్రాంతంలో ఎమిరాటీ కుటుంబం వాహనం ట్రక్కును ఢీకొట్టింది. దుబాయ్లోని హట్టా నుండి వారు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..