అయోధ్య శ్రీరాముడి బంగారు పాదుకలకు తెలంగాణా గవర్నర్ పూజలు
- January 10, 2024
హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం రాజ్భవన్లో అయోధ్య శ్రీరాముడి బంగారు పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన చల్లా శ్రీనివాస శాస్త్రి ఈ అద్భుతమైన పాదుకలను అయోధ్య శ్రీరామ మందిరానికి విరాళంగా అందజేస్తున్నారు. రాజ్ భవన్లో ఈ పవిత్ర పాదుకలకు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తోపాటు ఇతర రాజ్ భవన్ సిబ్బంది పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా చల్లా శ్రీనివాస శాస్త్రి చేసిన కృషిని, శ్రీరామునికి అంకితభావంతో ఆయన చేసిన సేవలను గవర్నర్ తమిళిసై కొనియాడారు.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









