అయోధ్య శ్రీరాముడి బంగారు పాదుకలకు తెలంగాణా గవర్నర్ పూజలు
- January 10, 2024
హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం రాజ్భవన్లో అయోధ్య శ్రీరాముడి బంగారు పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన చల్లా శ్రీనివాస శాస్త్రి ఈ అద్భుతమైన పాదుకలను అయోధ్య శ్రీరామ మందిరానికి విరాళంగా అందజేస్తున్నారు. రాజ్ భవన్లో ఈ పవిత్ర పాదుకలకు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తోపాటు ఇతర రాజ్ భవన్ సిబ్బంది పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా చల్లా శ్రీనివాస శాస్త్రి చేసిన కృషిని, శ్రీరామునికి అంకితభావంతో ఆయన చేసిన సేవలను గవర్నర్ తమిళిసై కొనియాడారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







