యూఏఈలో ప్రీ-బోర్డ్ పరీక్షలు ప్రారంభం
- January 12, 2024
యూఏఈ: యూఏఈలోని CBSE అనుబంధ పాఠశాలల్లో విద్యార్థులు ప్రస్తుతం తమ ప్రీ-బోర్డ్ లేదా మాక్ పరీక్షలు రాస్తున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10 మరియు 12 తరగతులకు ఫిబ్రవరి 15న ప్రారంభం కానున్న బోర్డు పరీక్షల కంటే ముందు ఇవి నిర్వహించబడుతున్నాయి. పరీక్షలు ఏప్రిల్ 2 న ముగుస్తాయి. అన్ని పరీక్షలు యూఏఈ సమయం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని అబుదాబిలోని GEMS యునైటెడ్ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్/సీఈఓ K జార్జ్ మాథ్యూ తెలిపారు. జనవరి మూడవ వారంలో బోర్డు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని చెప్పారు. బోర్డు ప్రాక్టికల్ పరీక్షల కోసం ఇతర పాఠశాలల్లో పనిచేసే ప్రధానోపాధ్యాయులను నియమించిందని GEMS అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్ లలిత సురేష్ వెల్లడించారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







