యూఏఈలో ప్రీ-బోర్డ్ పరీక్షలు ప్రారంభం
- January 12, 2024
యూఏఈ: యూఏఈలోని CBSE అనుబంధ పాఠశాలల్లో విద్యార్థులు ప్రస్తుతం తమ ప్రీ-బోర్డ్ లేదా మాక్ పరీక్షలు రాస్తున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10 మరియు 12 తరగతులకు ఫిబ్రవరి 15న ప్రారంభం కానున్న బోర్డు పరీక్షల కంటే ముందు ఇవి నిర్వహించబడుతున్నాయి. పరీక్షలు ఏప్రిల్ 2 న ముగుస్తాయి. అన్ని పరీక్షలు యూఏఈ సమయం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని అబుదాబిలోని GEMS యునైటెడ్ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్/సీఈఓ K జార్జ్ మాథ్యూ తెలిపారు. జనవరి మూడవ వారంలో బోర్డు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని చెప్పారు. బోర్డు ప్రాక్టికల్ పరీక్షల కోసం ఇతర పాఠశాలల్లో పనిచేసే ప్రధానోపాధ్యాయులను నియమించిందని GEMS అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్ లలిత సురేష్ వెల్లడించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..