యూఏఈలో ప్రీ-బోర్డ్ పరీక్షలు ప్రారంభం
- January 12, 2024
యూఏఈ: యూఏఈలోని CBSE అనుబంధ పాఠశాలల్లో విద్యార్థులు ప్రస్తుతం తమ ప్రీ-బోర్డ్ లేదా మాక్ పరీక్షలు రాస్తున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10 మరియు 12 తరగతులకు ఫిబ్రవరి 15న ప్రారంభం కానున్న బోర్డు పరీక్షల కంటే ముందు ఇవి నిర్వహించబడుతున్నాయి. పరీక్షలు ఏప్రిల్ 2 న ముగుస్తాయి. అన్ని పరీక్షలు యూఏఈ సమయం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని అబుదాబిలోని GEMS యునైటెడ్ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్/సీఈఓ K జార్జ్ మాథ్యూ తెలిపారు. జనవరి మూడవ వారంలో బోర్డు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని చెప్పారు. బోర్డు ప్రాక్టికల్ పరీక్షల కోసం ఇతర పాఠశాలల్లో పనిచేసే ప్రధానోపాధ్యాయులను నియమించిందని GEMS అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్ లలిత సురేష్ వెల్లడించారు.
తాజా వార్తలు
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!







