భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో భేటీ అయిన ఇరాన్ అధ్యక్షుడు
- January 16, 2024
న్యూ ఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి జైశంకర్..ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహిం రైసితో భేటీ అయ్యారని భారత్లోని ఇరాన్ ఎంబసీ ప్రకటించింది. ఈ సందర్భంగా చాదర్ పోర్ట్ అభివృద్ధి ప్లాన్ సహా భారత్, ఇరాన్ మధ్య ఒప్పందాల అమలును, అనుసరనను వేగవంతం చేయాలని, వీటి అమలులో జాప్యాన్ని భర్తీ చేయాలని తమ అధ్యక్షుడు ఇబ్రహిం నొక్కి చెప్పారని ఇరాన్ ఎంబసీ పేర్కొంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!