భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో భేటీ అయిన ఇరాన్ అధ్యక్షుడు
- January 16, 2024
న్యూ ఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి జైశంకర్..ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహిం రైసితో భేటీ అయ్యారని భారత్లోని ఇరాన్ ఎంబసీ ప్రకటించింది. ఈ సందర్భంగా చాదర్ పోర్ట్ అభివృద్ధి ప్లాన్ సహా భారత్, ఇరాన్ మధ్య ఒప్పందాల అమలును, అనుసరనను వేగవంతం చేయాలని, వీటి అమలులో జాప్యాన్ని భర్తీ చేయాలని తమ అధ్యక్షుడు ఇబ్రహిం నొక్కి చెప్పారని ఇరాన్ ఎంబసీ పేర్కొంది.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









