భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో భేటీ అయిన ఇరాన్ అధ్యక్షుడు
- January 16, 2024
న్యూ ఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి జైశంకర్..ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహిం రైసితో భేటీ అయ్యారని భారత్లోని ఇరాన్ ఎంబసీ ప్రకటించింది. ఈ సందర్భంగా చాదర్ పోర్ట్ అభివృద్ధి ప్లాన్ సహా భారత్, ఇరాన్ మధ్య ఒప్పందాల అమలును, అనుసరనను వేగవంతం చేయాలని, వీటి అమలులో జాప్యాన్ని భర్తీ చేయాలని తమ అధ్యక్షుడు ఇబ్రహిం నొక్కి చెప్పారని ఇరాన్ ఎంబసీ పేర్కొంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







