ఆయోధ్యకు నూతనంగా రెండు విమాన సర్వీసులు

- January 17, 2024 , by Maagulf
ఆయోధ్యకు నూతనంగా రెండు విమాన సర్వీసులు

ఆయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం విమానాశ్రయం, రైల్వే జంక్షన్ లను ప్రారంభించిన విషయం తెలిసిందే.

తాజాగా అయోధ్యలో విమాన సర్వీసుల సంఖ్య పెంచుతున్నారు. ఈ రోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా రెండు కొత్త విమానాలను ప్రారంభించారు. అందులో ఒకటి అయోధ్య - బెంగళూరుకు, మరొకటి అయోధ్య - కోల్‌కతాకు సేవాలందించనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com