తెలుగు వ్యక్తిని ఘనంగా సత్కరించిన దుబాయ్ పోలీసులు
- January 17, 2024
దుబాయ్: దుబాయ్ లో నిజాయితీ అనే పదానికి నిదర్శనంగా నిలిచారు తెలుగు వ్యక్తి. తెలుగు వారు ఎక్కడున్న నీతి, నిజాయితలకు మారుపేరుగా ఉంటారన్న మాటను మరోసారి నిజం చేశారు రాజశేఖర్ వర్మ అనే తెలుగాయన. తనకు దొరికిన విలువైన బంగారు, విలువైన వస్తువులను నిజాయితీగా దుబాయ్ పోలీసులకు అప్పగించి ప్రశంసలను అందుకున్నారు. ఈ పని ఆయనతోపాటు తెలుగువారందరిపై ఎంతో గౌరవాన్ని పెంచింది. రాజశేఖర్ వర్మ నిజాయితీని మెచ్చుకున్న దుబాయ్ ప్రభుత్వం.. ఆయనను ప్రశంసా పత్రంతో సత్కరించి గౌరవించింది. బ్రిగేడియర్ సుల్తాన్ అబ్దుల్లా అల్ ఒవైస్, దుబాయ్ పోలీస్ కల్నల్ జమాల్ ఇబ్రహీంలు రాజశేఖర్ వర్మను ఘనంగా సత్కరించి ప్రశంస పత్రం అందజేశారు.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









