తెలుగు వ్యక్తిని ఘనంగా సత్కరించిన దుబాయ్ పోలీసులు
- January 17, 2024
దుబాయ్: దుబాయ్ లో నిజాయితీ అనే పదానికి నిదర్శనంగా నిలిచారు తెలుగు వ్యక్తి. తెలుగు వారు ఎక్కడున్న నీతి, నిజాయితలకు మారుపేరుగా ఉంటారన్న మాటను మరోసారి నిజం చేశారు రాజశేఖర్ వర్మ అనే తెలుగాయన. తనకు దొరికిన విలువైన బంగారు, విలువైన వస్తువులను నిజాయితీగా దుబాయ్ పోలీసులకు అప్పగించి ప్రశంసలను అందుకున్నారు. ఈ పని ఆయనతోపాటు తెలుగువారందరిపై ఎంతో గౌరవాన్ని పెంచింది. రాజశేఖర్ వర్మ నిజాయితీని మెచ్చుకున్న దుబాయ్ ప్రభుత్వం.. ఆయనను ప్రశంసా పత్రంతో సత్కరించి గౌరవించింది. బ్రిగేడియర్ సుల్తాన్ అబ్దుల్లా అల్ ఒవైస్, దుబాయ్ పోలీస్ కల్నల్ జమాల్ ఇబ్రహీంలు రాజశేఖర్ వర్మను ఘనంగా సత్కరించి ప్రశంస పత్రం అందజేశారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







