ఒమన్ లో ఐదుగురు వ్యక్తులు అరెస్ట్
- January 19, 2024
మస్కట్: అల్ బురైమిలో గ్యాంబ్లింగ్ ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అల్ ఖబూరాలోని విలాయత్లోని ఆరు ఇళ్లలో చోరీ చేసిన కేసులో మరోకరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. "అల్ ఖబూరా విలాయత్లోని ఆరు ఇళ్లలో బంగారు నగలు, మొబైల్ ఫోన్లు మరియు విలువైన వస్తువులను దొంగిలించిన వ్యక్తిని ఉత్తర అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసింది" అని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. మరొక సందర్భంలో అల్ బురైమి గవర్నరేట్ పోలీస్ కమాండ్, స్పెషల్ టాస్క్ పోలీస్ యూనిట్ సహకారంతో అల్ బురైమిలోని విలాయత్లోని ఎంటర్ టైన్ మెంట్ గేమ్స్ దుకాణాల్లో ఒకదానిలో గ్యాంబ్లింగ్ ఆటలను నిర్వహించడం, ఆడుతున్నందుకు ఒక పౌరుడిని, ఆసియా మరియు ఆఫ్రికన్ జాతీయులకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపింది. నిందితులపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని పేర్కొంది.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!