అన్ని పంచాయతీల్లో వైఫై సౌకర్యం
- May 31, 2016
భారత్ నెట్ ప్రొగ్రామ్లో భాగంగా 2018 అక్టోబర్ నాటికి అన్ని గ్రామపంచాయతీల్లో వైఫై సదుపాయం అందుబాటులోకి తెస్తామని టెలికాం సెక్రటరీ జేఎస్ దీపక్ తెలిపారు. సెల్యూలార్ ఆపరేషన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వార్షిక సమావేశంలో భాగంగా 'డేటా కనెక్టివిటీ ఫర్ నెక్ట్స్ బిలియన్' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెట్ విస్తరణపై దీపక్ మాట్లాడారు.
ఆప్టికల్ ఫైబర్ ద్వారా వచ్చే మూడేళ్లలో అన్ని గ్రామపంచాయతీల్లో వైఫై సదుపాయం తీసుకొస్తామన్నారు. తొలి దశలో భాగంగా 2017 మార్చి నాటికి లక్ష గ్రామపంచాయతీల్లో 80-100 ఎంబీపీఎస్ స్పీడుతో వైఫై హాట్స్పాట్లను ఏర్పాటుచేస్తామన్నారు. రెండో దశలో అండర్గ్రౌండ్ ఫైబర్, రేడియో శాటిలైట్ సదుపాయంతో అన్ని గ్రామపంచాయతీల్లో వైఫై తీసుకొస్తామన్నారు. ప్రతి పౌరుడికి నెలకు రూ.100కే డేటాను అందిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







