యూఏఈ బీమా కంపెనీకి 1.2 మిలియన్ దిర్హామ్ల జరిమానా
- January 31, 2024
యూఏఈ: ఎమిరేట్స్లో పనిచేస్తున్న ఒక బీమా కంపెనీపై Dh1.2 మిలియన్ల ఆర్థిక ఆంక్షలు విధించింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది యూఏఈ (CBUAE). మనీలాండరింగ్ నిరోధకం, తీవ్రవాదానికి ఫైనాన్సింగ్, చట్టవిరుద్ధ సంస్థల ఫైనాన్సింగ్ (AML/CFT)పై 2018 ఫెడరల్ డిక్రీ లా నంబర్ (20)లోని ఆర్టికల్ 14 ప్రకారం ఈ జరిమానా విధించినట్లు తెలిపింది. బీమా కంపెనీ AML/CFT పాలసీలు మరియు విధానాల్లో లోపాలను కలిగి ఉన్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. బీమా రంగం పారదర్శకత, సమగ్రతను కాపాడేందుకు ఆమోదించిన చట్టాలు, నిబంధనలను అన్ని బీమా కంపెనీలు, వాటి యజమానులు కట్టుబడి ఉండాలని యూఏఈ సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు









