రాజు సల్మాన్తో సమావేశమైన కువైట్ అమీర్
- January 31, 2024
రియాద్: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ మంగళవారం రియాద్లోని అర్కా ప్యాలెస్లో కువైట్ ఎమిర్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ కూడా పాల్గొన్నారు. రిసెప్షన్ సందర్భంగా రాజు సల్మాన్.. కువైట్ ఎమిర్ మరియు అతని ప్రతినిధి బృందాన్ని అభినందించారు. సౌదీ అరేబియా, కువైట్ మధ్య దీర్ఘకాల మరియు లోతైన సంబంధాలను హైలైట్ చేస్తూ నేతలు చర్చలు జరిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు









