గాజా దాడిని తీవ్రంగా ఖండించిన ఒమన్
- March 02, 2024
మస్కట్: ఉత్తర గాజాలో ఆహార సరఫరాల కోసం ఎదురుచూస్తున్న నిరాయుధ పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలు దాడి చేసిన క్రూరమైన దాడిని ఒమన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో డజన్ల కొద్దీ మరణించగా... పలువురు గాయపడ్డారు. ఇజ్రాయెల్ నేరపూరిత చర్యలు అన్ని అంతర్జాతీయ మానవతా ప్రమాణాలు, చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించాయని, పాలస్తీనా ప్రజల పట్ల ఇజ్రాయెల్ దళాలు అనుసరిస్తున్న నిర్మూలన విధానానికి కొనసాగింపు తప్ప మరొకటి కాదని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. గాజా స్ట్రిప్లోని విషాదకరమైన మానవతా పరిస్థితులను అంతం చేయడానికి అంతర్జాతీయ సమాజం తక్షణం జోక్యం చేసుకోవాలని ఒమన్ సుల్తానేట్ కోరింది.
తాజా వార్తలు
- కువైట్ లో పురుషులకు మిలిటరీ సర్వీస్ తప్పనిసరి..!!
- 36 కొత్త ఎలక్ట్రానిక్ సర్వీసులను ప్రారంభించిన MOCI..!!
- సౌదీ అరేబియాలో దుమ్ము తుఫానులు, బలమైన గాలులు..!!
- బహ్రెయిన్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విస్తరణ..!!
- యూఏఈలో రాబోయే మూడు సంవత్సరాలకు అకాడమిక్ క్యాలండర్ రిలీజ్..!!
- ఇజ్కిలో ట్రక్కు బోల్తా..అగ్నికి ఆహుతి..!!
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్









