గాజా దాడిని తీవ్రంగా ఖండించిన ఒమన్
- March 02, 2024
మస్కట్: ఉత్తర గాజాలో ఆహార సరఫరాల కోసం ఎదురుచూస్తున్న నిరాయుధ పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలు దాడి చేసిన క్రూరమైన దాడిని ఒమన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో డజన్ల కొద్దీ మరణించగా... పలువురు గాయపడ్డారు. ఇజ్రాయెల్ నేరపూరిత చర్యలు అన్ని అంతర్జాతీయ మానవతా ప్రమాణాలు, చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించాయని, పాలస్తీనా ప్రజల పట్ల ఇజ్రాయెల్ దళాలు అనుసరిస్తున్న నిర్మూలన విధానానికి కొనసాగింపు తప్ప మరొకటి కాదని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. గాజా స్ట్రిప్లోని విషాదకరమైన మానవతా పరిస్థితులను అంతం చేయడానికి అంతర్జాతీయ సమాజం తక్షణం జోక్యం చేసుకోవాలని ఒమన్ సుల్తానేట్ కోరింది.
తాజా వార్తలు
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!
- సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!
- నోట్ల కట్టల వివాదం..అలహాబాద్ హైకోర్టు జడ్జి రాజీనామా
- ఏపీ ప్రజలకు అలర్ట్..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..









