గాజా దాడిని తీవ్రంగా ఖండించిన ఒమన్
- March 02, 2024
మస్కట్: ఉత్తర గాజాలో ఆహార సరఫరాల కోసం ఎదురుచూస్తున్న నిరాయుధ పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలు దాడి చేసిన క్రూరమైన దాడిని ఒమన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో డజన్ల కొద్దీ మరణించగా... పలువురు గాయపడ్డారు. ఇజ్రాయెల్ నేరపూరిత చర్యలు అన్ని అంతర్జాతీయ మానవతా ప్రమాణాలు, చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించాయని, పాలస్తీనా ప్రజల పట్ల ఇజ్రాయెల్ దళాలు అనుసరిస్తున్న నిర్మూలన విధానానికి కొనసాగింపు తప్ప మరొకటి కాదని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. గాజా స్ట్రిప్లోని విషాదకరమైన మానవతా పరిస్థితులను అంతం చేయడానికి అంతర్జాతీయ సమాజం తక్షణం జోక్యం చేసుకోవాలని ఒమన్ సుల్తానేట్ కోరింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







