జహ్రాలో ఇండియ‌న్ ఎంబ‌సీ అప్లికేషన్ సెంటర్ ప్రారంభం

- March 06, 2024 , by Maagulf
జహ్రాలో ఇండియ‌న్ ఎంబ‌సీ అప్లికేషన్ సెంటర్ ప్రారంభం

కువైట్: భారీ సంఖ్యలో భారతీయులు నివసిస్తున్న జహ్రా ప్రాంతంలో భారత రాయబార కార్యాలయం కొత్త కాన్సులర్ అప్లికేషన్ సెంటర్‌ను ప్రారంభించనుంది. మార్చి 10వ తేదీ ఆదివారం నుండి జహ్రా కేంద్రం ప్ర‌వాసుల‌కు అందుబాటులోకి రానుంది. జహ్రాలోని కొత్త కేంద్రం జహ్రా బ్లాక్ 4లోని అల్ ఖలీఫా భవనంలో ఏర్పాటు చేశారు. జహ్రాలోని కొత్త కేంద్రం భారతీయ రాయబార కార్యాలయం అందించే కాన్సులర్ సేవను సులభంగా యాక్సెస్ చేయడానికి ఇందులో నివసిస్తున్న పెద్ద సంఖ్యలో భారతీయులకు సహాయంగా ఉంటుంద‌ని ఎంబ‌సీ వ‌ర్గాలు తెలిపాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com