ఆఫ్ఘనిస్థాన్ నేతలు మోదీ కి ఘనస్వాగతం పలికారు..

- June 04, 2016 , by Maagulf
ఆఫ్ఘనిస్థాన్ నేతలు మోదీ కి  ఘనస్వాగతం పలికారు..

 భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆఫ్ఘనిస్థాన్‌లోని హెరాత్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఆఫ్ఘనిస్థాన్ నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో ప్రధాని భేటీ కానున్నారు. ఆఫ్ఘన్-భారత్ ఫ్రెండ్‌షిప్ డ్యామ్ (గతంలో సల్మా డ్యామ్ అనేవారు)ను ప్రారంభించనున్నారు. కాగా, తన ఐదు దేశాల పర్యటన నిమిత్తం మోదీ ఇవాళ ఉదయం మోదీ విదేశీ పర్యటనకు బయలుదేరిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com