అయ్యో పాపం పూరీ సోదరా.! గ్యాప్ తీసుకున్నా కానీ.!
- March 16, 2024అటు అన్న పూరీ జగన్నాధ్కీ, ఇటు తమ్ముడు సాయిరామ్ శంకర్కీ ఇద్దరికీ ఏదీ కలిసి రావడం లేదు. ఒకప్పుడు పూరీ జగన్నాధ్ అంటే ఓ సెన్సేషన్. ప్రతీ హీరో ఆయనతో సినిమా చేయాలనుకునేవారు.
కానీ, ‘లైగర్’ తర్వాత సీను మారిపోయింది. పూరీ అంటేనే భయపడిపోతున్నారు. ఇక, ఆయన సోదరుడు గతంలో ‘143’ తరహా సినిమాల్లో నటించి తనకంటూ హీరోగా ఓ కొత్త పంథా సృష్టించుకున్నాడు. కానీ, నిలదొక్కుకోలేకపోయాడు.
లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. లేటెస్ట్గా ‘వెయ్ దరువెయ్’ అంటూ తనకు కొట్టిన పిండి అయిన మాస్ పంథాలోనే మళ్లీ ప్రేక్షకుల్ని పలకరించాడు. కానీ, ఇప్పుడు కూడా సినీ జనం లైట్ తీసుకున్నారు.
రీసెంట్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలో సాయి రామ్ శంకర్ తనదైన పర్ఫామెన్స్ ఇచ్చినప్పటికీ కథ, కథనం నడిపిన తీరు జనానికి ఎక్కలేదు. దాంతో, సింపుల్గా రిజక్ట్ చేసేశారు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు