అయ్యో పాపం పూరీ సోదరా.! గ్యాప్ తీసుకున్నా కానీ.!
- March 16, 2024
అటు అన్న పూరీ జగన్నాధ్కీ, ఇటు తమ్ముడు సాయిరామ్ శంకర్కీ ఇద్దరికీ ఏదీ కలిసి రావడం లేదు. ఒకప్పుడు పూరీ జగన్నాధ్ అంటే ఓ సెన్సేషన్. ప్రతీ హీరో ఆయనతో సినిమా చేయాలనుకునేవారు.
కానీ, ‘లైగర్’ తర్వాత సీను మారిపోయింది. పూరీ అంటేనే భయపడిపోతున్నారు. ఇక, ఆయన సోదరుడు గతంలో ‘143’ తరహా సినిమాల్లో నటించి తనకంటూ హీరోగా ఓ కొత్త పంథా సృష్టించుకున్నాడు. కానీ, నిలదొక్కుకోలేకపోయాడు.
లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. లేటెస్ట్గా ‘వెయ్ దరువెయ్’ అంటూ తనకు కొట్టిన పిండి అయిన మాస్ పంథాలోనే మళ్లీ ప్రేక్షకుల్ని పలకరించాడు. కానీ, ఇప్పుడు కూడా సినీ జనం లైట్ తీసుకున్నారు.
రీసెంట్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలో సాయి రామ్ శంకర్ తనదైన పర్ఫామెన్స్ ఇచ్చినప్పటికీ కథ, కథనం నడిపిన తీరు జనానికి ఎక్కలేదు. దాంతో, సింపుల్గా రిజక్ట్ చేసేశారు.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







