నఖీల్, మైదాన్ విలీనం..షేక్ మొహమ్మద్
- March 17, 2024
దుబాయ్: అగ్రశ్రేణి రియల్ ఎస్టేట్ డెవలపర్లు నఖీల్, మైదాన్ దుబాయ్ హోల్డింగ్ గొడుగు కింద చేరబోతున్నాయని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శనివారం ప్రకటించారు."దుబాయ్ యొక్క ఆర్థిక వృద్ధిని ఏకీకృతం చేయడానికి మరింత ఆర్థికంగా సమర్థవంతమైన సంస్థను సృష్టించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పోటీపడవచ్చు. మా జాతీయ లక్ష్యాలను సాధించడం.. దుబాయ్ ఆర్థిక ఎజెండా D33ని సాధించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాం." అని దుబాయ్ పాలకుడు, యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి X లో చేసిన ఒక పోస్ట్లో తెలిపారు. ఈ ప్రపంచ ఆర్థిక సంస్థ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ నేతృత్వంలో నడుస్తుందని ఆయన తెలిపారు. నఖీల్ మరియు మైదాన్ రియల్ ఎస్టేట్, రిటైల్, హాస్పిటాలిటీ, ఫుడ్ అండ్ బెవరేజ్, లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్ మరియు హెల్త్కేర్తో సహా పలు రంగాలలో అనేక ప్రాజెక్ట్లను ప్రారంభించాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!







