నఖీల్, మైదాన్ విలీనం..షేక్ మొహమ్మద్
- March 17, 2024
దుబాయ్: అగ్రశ్రేణి రియల్ ఎస్టేట్ డెవలపర్లు నఖీల్, మైదాన్ దుబాయ్ హోల్డింగ్ గొడుగు కింద చేరబోతున్నాయని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శనివారం ప్రకటించారు."దుబాయ్ యొక్క ఆర్థిక వృద్ధిని ఏకీకృతం చేయడానికి మరింత ఆర్థికంగా సమర్థవంతమైన సంస్థను సృష్టించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పోటీపడవచ్చు. మా జాతీయ లక్ష్యాలను సాధించడం.. దుబాయ్ ఆర్థిక ఎజెండా D33ని సాధించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాం." అని దుబాయ్ పాలకుడు, యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి X లో చేసిన ఒక పోస్ట్లో తెలిపారు. ఈ ప్రపంచ ఆర్థిక సంస్థ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ నేతృత్వంలో నడుస్తుందని ఆయన తెలిపారు. నఖీల్ మరియు మైదాన్ రియల్ ఎస్టేట్, రిటైల్, హాస్పిటాలిటీ, ఫుడ్ అండ్ బెవరేజ్, లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్ మరియు హెల్త్కేర్తో సహా పలు రంగాలలో అనేక ప్రాజెక్ట్లను ప్రారంభించాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







