ఉచిత వైఫై 8 స్టేషన్లలో ...
- June 04, 2016
రైల్వే ప్రయాణికులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించేందుకు త్వరలో ఏడు రైల్వే స్టేషన్లులో వైఫై ఏర్పాటు చేయనున్నారు. ప్రముఖ సెర్చింజెన్ గూగుల్ సాయంతో అలహాబాద్, సెల్దాహ్తో పాటు ఏడు స్టేషన్లకు ఈ సదుపాయాన్ని కల్పించనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం రైల్వేశాఖ పదకొండు ప్రాంతాల్లో ఉచిత వైఫై సదుపాయాన్ని రైల్వే ప్రయాణికులకు కల్పిస్తోంది. ముంబయి సెంట్రల్, భువనేశ్వర్, కాచిగూడ, విజయవాడ, రాయ్పూర్, భోపాల్, పట్నా, రాంచీ, విశాఖపట్నం, జయపుర, గువాహటిలో ఈ సదుపాయం ఉంది. .
పూణె, ఎర్నాకులం, లఖ్నవూ, ఉజ్జయిని, గోరఖ్పూర్ స్టేషన్లులో త్వరలోనే ఉచిత వైఫై సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రయాణికులకు, సందర్శకులకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు కల్పించేందుకు గూగుల్, రైల్టెల్, పీఎస్యూతో కలిసి రైల్వే శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాది నాటికి దాదాపు 100 ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లులో ఉచిత వైఫై సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







