ఈద్ అల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపిన కువైట్ అమీర్
- April 09, 2024కువైట్: ఈద్ అల్-ఫితర్ సందర్భంగా కువైట్లోని పౌరులు, నివాసితులకు హిస్ హైనెస్ అమీర్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అమీరి దివాన్.. అమీర్ మరియు హిస్ హైనెస్ ప్రధాన మంత్రి షేక్ డాక్టర్ మొహమ్మద్ సబా అల్-సలేమ్ అల్-సబాహ్ ను అభినందించారు. ఇది కువైట్ ప్రజలను మరియు దేశంలోని అన్ని నివాసితులను కూడా అభినందించారు. ఎక్కువ భద్రత, ప్రశాంత వాతావరణం ఉన్నందున అరబ్, ముస్లిం స్టేట్ లను సందర్శించాలని సూచించారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!