ఈద్ అల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపిన కువైట్ అమీర్
- April 09, 2024
కువైట్: ఈద్ అల్-ఫితర్ సందర్భంగా కువైట్లోని పౌరులు, నివాసితులకు హిస్ హైనెస్ అమీర్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అమీరి దివాన్.. అమీర్ మరియు హిస్ హైనెస్ ప్రధాన మంత్రి షేక్ డాక్టర్ మొహమ్మద్ సబా అల్-సలేమ్ అల్-సబాహ్ ను అభినందించారు. ఇది కువైట్ ప్రజలను మరియు దేశంలోని అన్ని నివాసితులను కూడా అభినందించారు. ఎక్కువ భద్రత, ప్రశాంత వాతావరణం ఉన్నందున అరబ్, ముస్లిం స్టేట్ లను సందర్శించాలని సూచించారు.
తాజా వార్తలు
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







