వన్యప్రాణుల సంరక్షణపై ఒమన్ ప్రత్యేక శ్రద్ధ
- April 11, 2024
మస్కట్: అల్ జబల్ అల్ ఘర్బీ నేచురల్ రిజర్వ్, అల్ దహిరా నేచురల్ రిజర్వ్ మరియు వహత్ అల్ బురైమి నేచురల్ రిజర్వ్ అనే మూడు ప్రకృతి కేంద్రాలు నెలకొల్పుతూ మూడు రాయల్ డిక్రీలు జారీ చేయడంతో.. ఒమన్ సుల్తానేట్ మొత్తం 30కు ప్రకృతి కేంద్రాల సంఖ్య చేరింది. అంతరించిపోతున్న జంతువులు, మొక్కలు మరియు వన్యప్రాణులను రక్షించడంతోపాటు వాటి భాగాలు, విభిన్న భూభాగాలు ,సుసంపన్నమైన భౌగోళిక నిర్మాణాలను సంరక్షించడంపై ఈ డిక్రీలు శ్రద్ధ వహిస్తాయని పర్యావరణ అథారిటీ స్పష్టం చేసింది. దీని ద్వారా ఈ ప్రాంతానికి సహజ సమతుల్యతను సృష్టిస్తుందని మరియు సహజ స్మారక చిహ్నాలను పరిరక్షిస్తుందని, పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







