వన్యప్రాణుల సంరక్షణపై ఒమన్ ప్రత్యేక శ్రద్ధ
- April 11, 2024
మస్కట్: అల్ జబల్ అల్ ఘర్బీ నేచురల్ రిజర్వ్, అల్ దహిరా నేచురల్ రిజర్వ్ మరియు వహత్ అల్ బురైమి నేచురల్ రిజర్వ్ అనే మూడు ప్రకృతి కేంద్రాలు నెలకొల్పుతూ మూడు రాయల్ డిక్రీలు జారీ చేయడంతో.. ఒమన్ సుల్తానేట్ మొత్తం 30కు ప్రకృతి కేంద్రాల సంఖ్య చేరింది. అంతరించిపోతున్న జంతువులు, మొక్కలు మరియు వన్యప్రాణులను రక్షించడంతోపాటు వాటి భాగాలు, విభిన్న భూభాగాలు ,సుసంపన్నమైన భౌగోళిక నిర్మాణాలను సంరక్షించడంపై ఈ డిక్రీలు శ్రద్ధ వహిస్తాయని పర్యావరణ అథారిటీ స్పష్టం చేసింది. దీని ద్వారా ఈ ప్రాంతానికి సహజ సమతుల్యతను సృష్టిస్తుందని మరియు సహజ స్మారక చిహ్నాలను పరిరక్షిస్తుందని, పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







