ఒమన్లో చిన్నారి మృతదేహం లభ్యం
- April 15, 2024
మస్కట్: ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్లోని అల్ ముదైబిలోని విలాయత్లోని వాడి అల్ బాతాలో చిన్నారి మృతదేహం లభ్యమైనట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) తెలిపారు. ఇదిలా ఉండగా, నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రకారం.. వరదనీరు రౌధా స్కూల్ ప్రాంగణంలోకి ప్రవేశించింది. కాగా ఈ సంఘటనలో ఎటువంటి నష్టం సంభవించలేదని పేర్కొన్నారు. గవర్నరేట్లోని రాయల్ ఒమన్ పోలీస్ జనరల్ కమాండ్ను సంప్రదించగా, విద్యార్థులను సురక్షితంగా తరలించినట్లు తెలిపింది.
మరోవైపు ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్లోని నియాబత్ సమద్ అల్ షాన్లోని వరద లోయలో విద్యార్థులతో కూడిన బస్సు కొట్టుకుపోవడంతో రాయల్ ఒమన్ పోలీసులు (ROP) ఇద్దరు వ్యక్తులను రక్షించారు. నియాబత్ సమద్ అల్ షాన్లోని లోయ ప్రవాహంలో విద్యార్థుల బస్సు కూరుకుపోవడంతో పోలీసు ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









