‘తారాధి’ ద్వారా 7,700 వాణిజ్య వివాదాలు పరిష్కారం
- April 21, 2024
రియాద్: న్యాయ మంత్రిత్వ శాఖ 2023 చివరి నాటికి తారాధి రాజీ వేదిక ద్వారా 7,700 వాణిజ్య వివాదాలను విజయవంతంగా పరిష్కరించింది. ఈ చొరవ జాతీయ పరివర్తన కార్యక్రమం, విజన్ 2030 యొక్క లక్ష్యాలకు అనుగుణంగా తీసుకొచ్చారు. వివాద పరిష్కార ప్రక్రియల సామర్థ్యాన్ని సులభతరం చేయడం, మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆన్లైన్లో అందుబాటులో ఉండే తారాధి ప్లాట్ఫారమ్.. స్నేహపూర్వక, రిమోట్ వాతావరణాన్ని అందిస్తుంది. ఇక్కడ పార్టీలు సర్టిఫైడ్ కన్సిలియేటర్ల సహాయంతో తమ వివాదాలను పరిష్కరించుకోవచ్చు. ఇది రాజీ ఒప్పందాల చెల్లుబాటు, అమలును నిర్ధారించే చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది. రాజ్యంలో పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరచడానికి దీనిని రూపొందించారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







