‘తారాధి’ ద్వారా 7,700 వాణిజ్య వివాదాలు పరిష్కారం
- April 21, 2024
రియాద్: న్యాయ మంత్రిత్వ శాఖ 2023 చివరి నాటికి తారాధి రాజీ వేదిక ద్వారా 7,700 వాణిజ్య వివాదాలను విజయవంతంగా పరిష్కరించింది. ఈ చొరవ జాతీయ పరివర్తన కార్యక్రమం, విజన్ 2030 యొక్క లక్ష్యాలకు అనుగుణంగా తీసుకొచ్చారు. వివాద పరిష్కార ప్రక్రియల సామర్థ్యాన్ని సులభతరం చేయడం, మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆన్లైన్లో అందుబాటులో ఉండే తారాధి ప్లాట్ఫారమ్.. స్నేహపూర్వక, రిమోట్ వాతావరణాన్ని అందిస్తుంది. ఇక్కడ పార్టీలు సర్టిఫైడ్ కన్సిలియేటర్ల సహాయంతో తమ వివాదాలను పరిష్కరించుకోవచ్చు. ఇది రాజీ ఒప్పందాల చెల్లుబాటు, అమలును నిర్ధారించే చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది. రాజ్యంలో పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరచడానికి దీనిని రూపొందించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









