‘తారాధి’ ద్వారా 7,700 వాణిజ్య వివాదాలు పరిష్కారం
- April 21, 2024
రియాద్: న్యాయ మంత్రిత్వ శాఖ 2023 చివరి నాటికి తారాధి రాజీ వేదిక ద్వారా 7,700 వాణిజ్య వివాదాలను విజయవంతంగా పరిష్కరించింది. ఈ చొరవ జాతీయ పరివర్తన కార్యక్రమం, విజన్ 2030 యొక్క లక్ష్యాలకు అనుగుణంగా తీసుకొచ్చారు. వివాద పరిష్కార ప్రక్రియల సామర్థ్యాన్ని సులభతరం చేయడం, మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆన్లైన్లో అందుబాటులో ఉండే తారాధి ప్లాట్ఫారమ్.. స్నేహపూర్వక, రిమోట్ వాతావరణాన్ని అందిస్తుంది. ఇక్కడ పార్టీలు సర్టిఫైడ్ కన్సిలియేటర్ల సహాయంతో తమ వివాదాలను పరిష్కరించుకోవచ్చు. ఇది రాజీ ఒప్పందాల చెల్లుబాటు, అమలును నిర్ధారించే చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది. రాజ్యంలో పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరచడానికి దీనిని రూపొందించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







