‘తారాధి’ ద్వారా 7,700 వాణిజ్య వివాదాలు పరిష్కారం
- April 21, 2024
రియాద్: న్యాయ మంత్రిత్వ శాఖ 2023 చివరి నాటికి తారాధి రాజీ వేదిక ద్వారా 7,700 వాణిజ్య వివాదాలను విజయవంతంగా పరిష్కరించింది. ఈ చొరవ జాతీయ పరివర్తన కార్యక్రమం, విజన్ 2030 యొక్క లక్ష్యాలకు అనుగుణంగా తీసుకొచ్చారు. వివాద పరిష్కార ప్రక్రియల సామర్థ్యాన్ని సులభతరం చేయడం, మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆన్లైన్లో అందుబాటులో ఉండే తారాధి ప్లాట్ఫారమ్.. స్నేహపూర్వక, రిమోట్ వాతావరణాన్ని అందిస్తుంది. ఇక్కడ పార్టీలు సర్టిఫైడ్ కన్సిలియేటర్ల సహాయంతో తమ వివాదాలను పరిష్కరించుకోవచ్చు. ఇది రాజీ ఒప్పందాల చెల్లుబాటు, అమలును నిర్ధారించే చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది. రాజ్యంలో పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరచడానికి దీనిని రూపొందించారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









