‘తారాధి’ ద్వారా 7,700 వాణిజ్య వివాదాలు పరిష్కారం
- April 21, 2024
రియాద్: న్యాయ మంత్రిత్వ శాఖ 2023 చివరి నాటికి తారాధి రాజీ వేదిక ద్వారా 7,700 వాణిజ్య వివాదాలను విజయవంతంగా పరిష్కరించింది. ఈ చొరవ జాతీయ పరివర్తన కార్యక్రమం, విజన్ 2030 యొక్క లక్ష్యాలకు అనుగుణంగా తీసుకొచ్చారు. వివాద పరిష్కార ప్రక్రియల సామర్థ్యాన్ని సులభతరం చేయడం, మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆన్లైన్లో అందుబాటులో ఉండే తారాధి ప్లాట్ఫారమ్.. స్నేహపూర్వక, రిమోట్ వాతావరణాన్ని అందిస్తుంది. ఇక్కడ పార్టీలు సర్టిఫైడ్ కన్సిలియేటర్ల సహాయంతో తమ వివాదాలను పరిష్కరించుకోవచ్చు. ఇది రాజీ ఒప్పందాల చెల్లుబాటు, అమలును నిర్ధారించే చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది. రాజ్యంలో పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరచడానికి దీనిని రూపొందించారు.
తాజా వార్తలు
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం







