చేప ప్రసాదం పంపిణీ బుధవారం ఉదయం ప్రారంభమైంది..
- June 07, 2016
నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణీ బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 8.30గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తొలుత ప్రకటించినప్పుటికీ అర్థగంట ముందే పంపిణీ ప్రారంభించారు. 32 కేంద్రాల ద్వారా చేపప్రసాదం పంపిణీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు మధ్యాహ్నం తర్వాత రావాలని పోలీసుశాఖ విజ్ఞప్తి చేసింది. చేప ప్రసాదం పంపిణీలో 1500 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 8.30గంటల వరకు ఎగ్జిబిషన్ మైదానంలో చేపప్రసాదం పంపిణీ చేయనున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చేవారికి దాతలు భోజనం, నీటి వసతి ఏర్పాటు చేశారు.
ఎగ్జిబిషన్ మైదానంలోకి బయటి వాహనాలకు అనుమతి నిరాకరించారు. మైదానం వద్ద ఇవాళ, రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







